కడప: తెలుగుదేశం మాజీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ భారతీయ జనతా పార్టీలో చేరారు. శనివారం కడప జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో ఆమె కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. గజేంద్ర సింగ్ షెకావత్ ఆమెకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35nG9R5
Saturday, January 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment