కడప: తెలుగుదేశం మాజీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ భారతీయ జనతా పార్టీలో చేరారు. శనివారం కడప జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో ఆమె కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. గజేంద్ర సింగ్ షెకావత్ ఆమెకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35nG9R5
బీజేపీలో చేరిన సాదినేని యామిని: కడపలో సీఏఏకు మద్దతుగా భారీ ర్యాలీ
Related Posts:
అప్రమత్తమైన గంటా..! పార్టీ మారడం లేదని వివరణ..!!విశాఖ/హైదరాబాద్ : టీడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. గత రెండు మూడు రోజులుగా తనపై జరుగుతున్న ప్రచారానికి … Read More
ఏపీలో గంటా పై దుమారం .. గంటా కూడా జంపే అంటున్న మంత్రి అవంతి శ్రీనివాస్బిజెపిలోకి వెళ్లేందుకు ఆసక్తితో ఉన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. సుజనా చౌదరితో… Read More
జగన్ పోలవరం కన్నా కాళేశ్వరంలోనే ఎక్కువ సేపు గడిపారు :దేవినేనివైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు మాజీ మంత్రి దేవినేని ఉమా. ఏపీ సీఎం జగన్ పోలవరంలో కన్నా కాళేశ్వరంలోనే ఎక్కువ సేపు గడిపారని మాజీ మంత్రి దే… Read More
ఇంతలో ఎంత మార్పు..వాళ్లు చీడ పురుగులు..!ఆ ఎంపీలను పచ్చిగా దూషిస్తున్న తెలుగు తమ్ముళ్లు..!!అమరావతి/హైదరాబాద్ : పార్టీలో ఉన్కప్పుడు ఒక లెక్క.. పార్టీని విడిచి పెట్టినప్పుడు ఒకలెక్క అంటున్నారు తెలుగుతమ్ముళ్లు. దేశంలోనే అత్యంత సమర్థవంతమైన నెట్ … Read More
నో .. నో ... మీడియా ప్రతినిధుల ప్రశ్నలపై నితీశ్పాట్నా : బీహర్లో మెదడు వాపు రక్కసి విజృంభిస్తోంది. ఇప్పటికే 121 మంది చిన్నారులు ఆసువులు బాశారు. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. కేంద్రం బ… Read More
0 comments:
Post a Comment