జగన్ సర్కార్ కు మరో షాక్ తగిలింది. రామ తీర్థానికి అనువంశిక ధర్మకర్త గా ఉన్న అశోక్ గజపతిరాజు తొలగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అశోక్ గజపతిరాజు ధర్మకర్తగా తొలగిస్తూ ప్రభుత్వ ఆదేశాలను హైకోర్టు ఈ రోజు కొట్టివేసింది. దీంతో అశోక్ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట లభించినట్లయింది. కేసుతో సంబంధం లేకున్నా నోటీసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L2frJK
జగన్ సర్కార్ కు హైకోర్ట్ షాక్ .. రామతీర్ధం అనువంశిక ధర్మకర్తగా కొనసాగనున్న అశోక్గజపతిరాజు
Related Posts:
తెలంగాణ బీజేపీపై ఫైర్బ్రాండ్ ఇమేజ్: కేసీఆర్ సర్కార్ను ఢీ కొట్టేలా: బండి సంజయ్ న్యూ టీమ్హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బలపడటంపై భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. భవిష్యత్తులో ఎదుర్కొనబోయే ఎన్నికలే లక్ష్యంగా అటు ఏపీ, … Read More
కరోనా కేసుల్లో మళ్లీ రికార్డు: కొత్తగా 54వేలు - ట్యాలీ 18లక్షలు, డెత్ టోల్ 37వేలపైనే..అందరి అంచనాలను తలకిందులు చేసిన కరోనా మహమ్మారి అంతూ పొంతూ లేకుండా వ్యాపిస్తూనే ఉన్నది. ఒక్క జులైలోనే దేశవ్యాప్తంగా ఏకంగా 11 లక్షల పాజిటివ్ కేసులు నమోదు… Read More
మంత్రిని బలి తీసుకున్న కరోనా వైరస్: రెండు వారాలుగా పోరాడుతూ: షాక్లో యోగి సర్కార్లక్నో: కరోనా వైరస్ ఉధృతిని సామాన్యులనే కాదు.. ప్రముఖులు, ప్రజా ప్రతినిధులనూ కాటు వేస్తోంది. పొట్టన పెట్టుకుంటోంది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు,… Read More
షాకింగ్: కరోనాతో బలవంతపు కాపురమే - దశాబ్దాలపాటు వైరస్ ప్రభావం - WHO సంచలన ప్రకటన..పరస్పర అంగీకారంతో ఇష్టపూర్తిగా చేసేది సహజీవనం. కానీ ఏకపక్షంగా ఒక్కరికే నచ్చనట్లు సాగేది బలవంతపు కాపురం. అందుచేత, కరోనా మహమ్మారి విషయంలో రాజకీయ నేతలు త… Read More
కరోనా..అన్ కంట్రోల్: తెలంగాణలో మరోసారి భారీగా కేసులు: ఆ అయిదారు జిల్లాల్లో తీవ్రంగాహైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతికి అడ్డుకట్ట పడట్లేదు. పాజిటివ్ కేసుల వెల్లువ ఎప్పట్లాగే కొనసాగుతోంది. వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉ… Read More
0 comments:
Post a Comment