ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్ది కాలం క్రితం ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపైన బదిలీ వేటు వేసి ..ఆందరినీ షాక్ కు గురి చేసిన సీఎం ..ఇప్పుడు అవినీతి నిరోధక శాఖ డీజీని బదిలీ చేసారు. రెండు రోజుల క్రితం ఏసీబీ పైన సమీక్షించిన సీఎం..ఆ శాఖ పరితీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35mzbMd
Saturday, January 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment