Saturday, January 4, 2020

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. డెలివరీ సమయంలో కడుపులో గుడ్డ ముక్క మరిచిపోయిన వైద్యులు

వైద్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నది. ఓ మహిళకు డెలివరీ చేసిన వైద్యులు.. ఆమె పొత్తికడుపులో హ్యాండ్ కర్చీఫ్ సైజు గుడ్డ ముక్కను మరిచిపోయారు. దీంతో ఐదు రోజుల తర్వాత ఆ మహిళ మృతి చెందింది. తన భార్య మృతికి వైద్యులే కారణమంటూ ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. నిర్లక్ష్యంతో తన భార్యను పొట్టనపెట్టుకున్న వైద్యులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాడు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SUCLdF

Related Posts:

0 comments:

Post a Comment