ఏపీలో పంచాయతీ ఎన్నికల హీట్ పీక్కి చేరింది. అధికార- విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్- చంద్రబాబు నాయుడు ఒక్కటేనని మంత్రులు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఎస్ఈసీపై పెద్దిరెడ్డి వ్యాఖ్యలు సరికాదని అంటున్నారు. చంద్రబాబుతో లింక్ కలిపి నోరు పారేసుకోవడం సరికాదని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cfTMZL
డీఎన్ఏ అంటే తెలుసా.. పెద్దిరెడ్డి, బొత్సపై టీడీపీ నేతల ఫైర్, గవర్నర్కు ఫిర్యాదు
Related Posts:
రఫెల్ రహస్యం శత్రువులకు చేరింది ? సమాచారం ఆధారంగానే పిటిషన్.. కేంద్రం అఫిడవిట్, నేడు విచారణన్యూఢిల్లీ : రఫెల్ యుద్ధ విమానాల ఒప్పంద పత్రాల రహస్యం శత్రువులకు చేరిందా ? వారికి చేరిన సమాచారం ఆధారంగానే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారా ? అంటే … Read More
సత్తా చాటుకున్న మాజీ సీఎం సిద్దరామయ్య, మాజీ ప్రధానికి చెక్, మైసూరు నో, సిట్టింగ్ సీటుకు ఓకే !బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో తన సత్తా ఏమాత్రం తగ్గలేదని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్… Read More
మెగాస్టార్ చిరంజీవికి ఆ కేసులో హైకోర్టులో ఊరటఎప్పుడూ కాంట్రవర్సీలకు పోకుండా తనపని తానూ చేసుకుపోయే మెగాస్టార్ చిరంజీవికి ఆ కేసు తలనొప్పి నుండి కాస్త ఉపశమనం లభించింది. ఇంతకీ ఏ కేసు అంటారా ? గత ఎన్న… Read More
361 కోట్ల ఫీజు బకాయిలు..! చదువులు ముందుకు సాగేదెలా అమాత్యా..??హైదరాబాద్ : విద్యార్థుల్లో కోటి ఆశలు నింపుతున్న ఫీజ్ రీయింబర్స్ మెంట్ పథకం నత్త నడక నడుస్తోంది. అంతే కాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ న… Read More
డ్రగ్స్ ముఠాలో దేవాలయ అర్చకుడు ... తెలంగాణలో సంచలనండ్రగ్స్ ముఠాలో పోలీసులకు చిక్కిన ఓ అర్చకుడి ఉదంతం తెలంగాణా రాష్ట్రంలో కలకలం రేపుతుంది. హైదరాబాద్ లో పోలీసులకు చిక్కిన కోటి రూపాయల విలువచేసే కొకైన్, హె… Read More
0 comments:
Post a Comment