Thursday, January 28, 2021

డీఎన్ఏ అంటే తెలుసా.. పెద్దిరెడ్డి, బొత్సపై టీడీపీ నేతల ఫైర్, గవర్నర్‌కు ఫిర్యాదు

ఏపీలో పంచాయతీ ఎన్నికల హీట్ పీక్‌కి చేరింది. అధికార- విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్- చంద్రబాబు నాయుడు ఒక్కటేనని మంత్రులు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఎస్ఈసీపై పెద్దిరెడ్డి వ్యాఖ్యలు సరికాదని అంటున్నారు. చంద్రబాబుతో లింక్ కలిపి నోరు పారేసుకోవడం సరికాదని చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cfTMZL

Related Posts:

0 comments:

Post a Comment