అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆరు గంటల నుంచి పోలీసుస్టేషన్లో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం ఇవాళ ఉదయం పీఎస్కు వచ్చారు. బెయిల్ ప్రక్రియ పూర్తికాకపోవడం, జేసీ దివాకర్ రెడ్డి పోలీసుస్టేషన్లో ఉండటంతో హై టెన్షన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FjoPSz
జేసీ అనుచరుడి హల్చల్, కిరోసిన్ పోసుకుని నిప్పు, 6 గంటలుగా రూరల్ పీఎస్లోనే మాజీ ఎంపీ
Related Posts:
ఇష్టంలేని పెళ్లి, ఆస్తిపై కన్ను .. ఇంతలో టచ్లోకి బాయ్ఫ్రెండ్ : రోహిత్ హత్యకు కారణాలివే ?న్యూఢిల్లీ : యూపీ మాజీ సీఎం ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ మర్డర్ డైలీ సీరియల్ను తలపిస్తోంది. హత్య కేసు విచారిస్తోన్న కొద్దీ కొత్త విషయాలు… Read More
దీదీ సంచలనం : బీజేపీకి ఓటేయమంటోన్న కేంద్ర బలగాలుకోల్ కతా : టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీకి ఓట్లు వేయాలని కేంద్ర బలగాలు ఓటర్లను కోరుతున్నాయని పేర్కొన… Read More
ఈ పాపం బోర్డుదే : మరో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మృతిహైదరాబాద్ : ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. వారి ఏమరుపాటు ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థుల జీవితం అంధకారమవుతోంది. ఇంటర్ ఫలితా… Read More
దాడిని అడ్డుకోలేకపోయాం, క్షమించండి ,శ్రీలంకబాంబుల దాడి సమయంలో నిఘావర్గాలు హెచ్చరించిన పట్టించుకోని శ్రీలంక ప్రభుత్వం చివరకు క్షమాపణ చెప్పి ,వదిలేసింది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు దాడులు చేస్తారని… Read More
ప్రగతి భవన్ చేరిన నిరసనలు .. విద్యార్థుల ఆందోళనలు, అరెస్ట్ లతో ఇంటర్ మంటలుఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై కొనసాగుతున్న ఆందోళనలు ఉధృత రూపం దాలుస్తున్నాయి. తెలంగాణ ఇంటర్ మీడియట్ బోర్డ్ వైఫల్యంతో ఇంతవరకూ 18 మంది విద్యార్థులు ఆత్మహత్య… Read More
0 comments:
Post a Comment