తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న కొత్త సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంగళవారం పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగి, నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిధులతో మాట్లాడారు. నిమ్మగడ్డపై జగన్ సర్కారు పిడుగు -కరోనా వ్యాక్సినేషన్ రీషెడ్యూల్? -ఎస్ఈసీదే బాధ్యతన్న సజ్జల సచివలయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39hdoKU
19 నెలల తర్వాత సచివాలయం ప్రాంగణానికి సీఎం కేసీఆర్ -నిర్మాణ పనుల పరిశీలన -స్పీడప్ ఆదేశాలు
Related Posts:
పీఎం నరేంద్రమోడిని చూసిన ఈసీ ప్రతినిధులుఢిల్లీ : ప్రధాని మోడీ జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన పీఎం నరేంద్రమోడీ చిత్రం విడుదలపై ఎలక్షన్ కమిషన్ ఈ నెల 19న నిర్ణయం తీసుకోనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల … Read More
పోలీసుల ఓట్లకు ఎర: పోస్టల్ బ్యాలెట్లకు బంపరాఫర్లు: డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆ ఓట్లేనా..!ఏపిలో అసలైన ఎన్నికల సమరం ముగిసింది కానీ, గెలుపు కోసం పార్టీలు..అభ్యర్దులు చివరి వరకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటం లేదు. పోలింగ్ పూర్త… Read More
రాహుల్ ప్రధాని అయితే చంద్రబాబు కేంద్ర మంత్రి అవుతారట ... వైసీపీ నేత దాడి కామెంట్స్ఏపీలో ఎన్నికలు ముగిసినా నేతల విమర్శలు జోరుగా కొనసాగుతున్నాయి. సంచలనాలు, ఆసక్తికర వ్యాఖ్యలతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది .ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుప… Read More
ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల నుంచి అఫిడవిట్లు తీసుకోవాలన్న కాంగ్రెస్ ఆలోచనకు కారణమేంటి?హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగ… Read More
మొరాయిస్తున్న ఈవీఎంలు, చాలా చోట్ల ఆలస్యంగా పోలింగ్ ఆరంభం!న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరంభమైన రెండోదశ పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొరాయిస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట… Read More
0 comments:
Post a Comment