ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన ఆర్టీసీ సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే కేంద్రం విధించిన మార్గదర్శకాల కారణంగా కేవలం గ్రీన్ జోన్లలోనే బస్సులు నడిపేందుకు అనుమతి ఉంది. అదీ పలు జాగ్రత్తలతో పరిమిత సంఖ్యలో ప్రయాణికులతోనే. వీటికి అనుగుణంగా బస్సు సర్వీసులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d8ARgw
రేపటి నుంచి ఏపీలో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం- అక్కడ మాత్రమే...
Related Posts:
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు హైకోర్టు బ్రేక్, ఎన్నికల నియామవళి ఇవ్వాలని ఈసీకి ఆదేశంతెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు బ్రేక్ పడింది. వార్డుల రిజర్వేషన్, నోటిఫికేషన్ మధ్య రెండురోజుల సమయం ఉండటంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి … Read More
అభివృద్ధి అంటే విభజించటం కాదు.. పార్లమెంట్ లో రాజధాని కోసం పోరాడతా : గల్లా జయదేవ్ఏపీలో మూడు రాజధానుల అంశంపై రగడ కొనసాగుతుంది. రాజధాని గ్రామాల్లో ఆందోళనలు మిన్ను ముడుతున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తో… Read More
సౌత్ ఈస్ట్ రైల్వేలో ఉద్యోగాలు: అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండిసౌత్ ఈస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 1778 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ… Read More
బాబు..పవన్ టార్గెట్: రాజధాని తరలింపుపై అఖిలపక్షంపై కొత్త ట్విస్ట్: అక్కడే ఫైనల్!ఏపీలో మూడు రాజధానులు..విశాఖలో పరిపాలనా రాజధాని దిశగా ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. రెండు కమిటీలు ప్రభుత్వ ఆలోచనలకు తగినట్లుగానే నివేదికలు ఇచ్చాయి… Read More
Body to Body Spa: లోపల జరిగే యవ్వారమే వేరు, ఎలాంటి అమ్మాయి కావాలి ? ఆన్ లైన్ లో, డిస్కౌంట్!బెంగళూరు: బెంగళూరు నగరంలో ఐటీ, బీటీ కంపెనీల ఉద్యోగులను, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన వ్యక్తులు, శ్రీమంతులను టార్గెట్ చేసుకుని స్పా ముసుగులో హైటె… Read More
0 comments:
Post a Comment