Sunday, May 3, 2020

రేపటి నుంచి ఏపీలో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం- అక్కడ మాత్రమే...

ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన ఆర్టీసీ సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే కేంద్రం విధించిన మార్గదర్శకాల కారణంగా కేవలం గ్రీన్ జోన్లలోనే బస్సులు నడిపేందుకు అనుమతి ఉంది. అదీ పలు జాగ్రత్తలతో పరిమిత సంఖ్యలో ప్రయాణికులతోనే. వీటికి అనుగుణంగా బస్సు సర్వీసులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d8ARgw

Related Posts:

0 comments:

Post a Comment