Saturday, May 2, 2020

జన్ ధన్ ఖాతాల్లో రెండో విడత డబ్బులు.. విత్ డ్రాకి ఈ నిబంధనలు తప్పనిసరి..

లాక్ డౌన్ తర్వాత చాలామంది పేదలు ఉపాధి కోల్పోవడంతో వారిని ఆదుకునే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గరీబ్ కల్యాణ్ యోజనా పథకం కింద రూ.1.70లక్షల కోట్లు రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద మూడు నెలల పాటు మహిళల జన్ ధన్ ఖాతాల్లో ప్రతీ నెలా రూ.500 జమ చేయనున్నారు. చెప్పినట్టుగానే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WjcS7t

Related Posts:

0 comments:

Post a Comment