ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా రేపు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది .ఇక ఈ నేపధ్యంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సి ఎస్ ఆదిత్యనాథ్ దాస్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించటం ప్రాధాన్యతను సంతరించుకుంది . మాకు న్యాయం జరగలేదు .. చంద్రబాబును టార్గెట్ చేసిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3t0Duto
27న కలెక్టర్లు, ఎస్పీలతో నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్.. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎస్ అత్యవసర భేటీ
Related Posts:
ఢిల్లీ వీధులో సీయం టీం మార్చ్ : రాష్ట్రపతికి నివేదన : 11 మందితో బృందం..!ఢిల్లీలో దీక్ష నిర్వహించిన ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తన బృందంతో ఢిల్లీ వీధుల్లో మార్చ్ నిర్వహిస్తున్నారు. ఏపి పై కేంద్ర వివక్ష ను దీక్ష ద్వారా చా… Read More
ఎల్లుండి ఎన్నికల షెడ్యూల్ : వాటన్నింటికీ బ్రేక్ : రేపు కీలక క్యాబినెట్..!ఏపిలో ఎన్నికల సండది ఊపందుకుంది. ప్రభుత్వం వరుసగా వరాలు ప్రకటిస్తోంది. ప్రతిపక్షం ప్రభుత్వం పై విరుచు కు పడుతోంది.ఈ పరిస్థితుల్లో ఏపి లో ఎ… Read More
పవన్ కు రాజకీయ సలహాదారు : జనసేనలోకి మాజీ సీయస్..జనసేన అధినేతకు రాజకీయ సలహాదారుడిగా సీనియర్ ఐఏయస్ ..రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియమితులయ్యారు. ఎన్నికలు సమీపి స్తున్న వేళ జనసేన … Read More
అమరావతిలో అమానుషం : ప్రేమ జంటపై దాడి : యువతి పై అత్యాచారం -హత్య..ఏపి రాజధాని అమరావతి పరిధిలో అమానుషం చోటు చేసుకుంది. ప్రేమ జంట పై దాడి జరిగింది. యువతి పై ప్రియు డి ముందే అత్యాచారానికి తెగబడ్డారు. అడ్డుపడిన … Read More
అడ్డదారుల్లో 20 వేల కోట్లు..! తుట్టె కదిలిస్తున్న ఐటీ శాఖఢిల్లీ : కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంటారు. చిన్న చితకా కాదు.. పెద్ద వాటికేసి గురి చూడాలన్నది ఆ నానుడి సారాంశం. సరిగ్గా ఐటీ శాఖ అధికారులు అదే వంటబట్టి… Read More
0 comments:
Post a Comment