Monday, January 18, 2021

ప.గో జిల్లాలో మళ్లీ వింత వ్యాధి.. 10 మందికి అనారోగ్యం, గతనెలలో వందలాది మంది..

పశ్చిమ గోదావరి జిల్లాలో మరోసారి వింత వ్యాధి కలకలం రేపింది. భీమడోలు మండలం పూళ్లలో వింత వ్యాధి వచ్చింది. ఏలూరు తరహా వ్యాధి లక్షణాలతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా 10 మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొందరికి మూర్చ లక్షణాలు కూడా కనిపించాయి. ఉన్నట్టు ఉంది బాధితులు కింద పడిపోతున్నారు. అయితే వారికి ఫుడ్‌ పాయిజన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qwAlQ2

Related Posts:

0 comments:

Post a Comment