Sunday, July 25, 2021

హైదరాబాద్ సమీపంలో భూకంపం.. 4.0 తీవ్రతతో ప్రకంపనాలు

ఇటీవల వరసగా భూకంపాలు వస్తున్నాయి. ఇటీవల రాజస్తాన్‌లో వరసగా భూమి కంపించిన సంగతి తెలిసిందే. ఇవాళ హైదరాబాద్ సమీపంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 4.0గా నమోదు అయ్యింది. హైదరాబాద్‌కు 156 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపంతో ప్రాణ నష్టానికి సంబంధించి వివరాలు కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zy27QO

Related Posts:

0 comments:

Post a Comment