ఇటీవల వరసగా భూకంపాలు వస్తున్నాయి. ఇటీవల రాజస్తాన్లో వరసగా భూమి కంపించిన సంగతి తెలిసిందే. ఇవాళ హైదరాబాద్ సమీపంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 4.0గా నమోదు అయ్యింది. హైదరాబాద్కు 156 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపంతో ప్రాణ నష్టానికి సంబంధించి వివరాలు కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zy27QO
హైదరాబాద్ సమీపంలో భూకంపం.. 4.0 తీవ్రతతో ప్రకంపనాలు
Related Posts:
ఈసీ సంచలన నిర్ణయం - షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు - సీఎంకు అసలైన 5 సవాళ్లివే..దేశంలోనే అతి తక్కువ టెస్టింగ్స్ జరుగుతోన్న రాష్ట్రం.. కేసుల డబ్లింగ్ లో జాతీయ సగటు కంటే రెట్టింపు.. ఇది చాలదన్నట్లు వరదల బీభత్సం.. లాక్ డౌన్ కారణంగా ఇ… Read More
కరోనా వేళ.. ఆదిలాబాద్ జిల్లాలో కొత్త వ్యాధి కలకలం, లెఫ్టోస్పీరోసిస్ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండగా.. ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసిన ఓ కొత్త వ్యాధి ఇప్పుడు కలకలం రేపుతోంది. పచ్చకామెర్ల … Read More
చైనాలో మరోసారి 'సీ ఫుడ్' కలకలం... ఇంపోర్టెడ్ ప్యాకేజీపై కరోనా ఆనవాళ్లు...చైనాలో ఓ ఇంపోర్టెడ్ సీ ఫుడ్ ప్యాకేజీపై కరోనా వైరస్ ఆనవాళ్లు కలకలం రేపాయి. దలియన్ అనే పోర్టు పట్టణం నుంచి ఆ ఇంపోర్టెడ్ ప్యాకేజీ వచ్చినట్లుగా అంతర్జాతీయ… Read More
ఏపీలో కరోనా: మళ్లీ పెరిగింది - కొత్తగా 9,597 కేసులు, 93 మరణాలు - చిత్తూరులో భయానకంఆంధ్రప్రదేశ్ గడిచిన రెండ్రోజులతో పోల్చుకుంటే కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్లీ పెరిగింది. మరణాల సంఖ్య కూడా భారీగా నమోదవుతున్నది. వైద్య శాఖ బుధవారం వెల్లడి… Read More
ప్రపంచ ఏనుగుల దినోత్సవం: ప్రపంచంలోనే అత్యంత భారీ గజరాజు బరువు ఎంతో తెలుసా..?ఆగష్టు 12 ప్రపంచ ఏనుగుల దినోత్సవం. ఈ సందర్భంగా మన దేశంలో ఈ గజరాజుల పరిస్థితి ఏమిటో వాటి లెక్కలు ఏమిటో ఒకసారి చూద్దాం. ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశంలో… Read More
0 comments:
Post a Comment