రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు ఇవ్వడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో 13వ శతాబ్దం నాటి రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తింపు దక్కడం హర్షణీయం అన్నారు. కాకతీయ శిల్ప కళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనమని ఆలయం అని అభివర్ణించారు. 2020 ఏడాదికి దేశంలో ఒక్క కట్టడానికే గుర్తింపు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BDKukv
కాకతీయ శిల్ప కళా నైపుణ్యానికి నిదర్శనం: వెంకయ్య, మోడీ కృషి వల్లే: బండి సంజయ్
Related Posts:
13 ఏళ్ల బాలికపై 9 మంది: 5 రోజుల్లో 2 సార్లు రేప్.. ట్రక్ డ్రైవర్లు కూడా..మధ్యప్రదేశ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ చిన్నారిపై 9 మంది లైంగికదాడి చేశారు. ఐదు రోజుల్లో రెండుసార్లు రేప్ చేశారు. దారుణ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది… Read More
ఇండిగో విమానంలో 172 మంది ప్రయాణికులు..హైటెన్షన్: ఎమర్జెన్సీ ల్యాండింగ్భోపాల్: ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడం కలకలం రేపింది. ఆ సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉండటం అధికారులను ఆందోళనకు గురి చేసింది.… Read More
బండి సంజయ్ టీమ్: కొత్త కార్యవర్గం: ఎవరెవరు..ఎంతమంది: జాబితా ఇదే: మహిళలపై చిన్నచూపుహైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన అద్భుత ఫలితాల అనంతరం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మ… Read More
కామపిశాచి: 22ఏళ్లకే 11 పెళ్లిళ్లు -భార్య ముందే బాలికపై రేప్ -స్నేహితులతో సెక్స్కు ఒత్తిడి -లవ్లీ గణేశ్ఇప్పటిదాకా మనమెన్నో క్రైమ్ కథనాలను వినుంటాం, కానీ ఇది మాత్రం బహుశా ప్రపంచంలోనే అత్యంత అరుదైన కేసు. పిన్నవయస్కుడిపై ఇలాంటి ఆరోపణలు వెల్లువెత్తడం మన దేశ… Read More
చాలా కాలం తర్వాత పార్టీ కార్యక్రమంలో భాగస్వామ్యం..!సోమవారం ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించనున్న బాబు.!హైదరాబాద్ : సుమారు రెండు సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరంలో పర్యటించబోతున్నారు. 2019 ముందస్తు ఎన్ని… Read More
0 comments:
Post a Comment