Sunday, July 25, 2021

దళితులతో కేసీఆర్ మాటామంతీ: దళితబంధు పథకంపై ప్రగతిభవన్‌లో చర్చ

దళిత బంధుపై తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికతో ముందుకెళుతుంది. దళితుల సామాజికాభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ దృష్టిసారించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం అయ్యే ఈ పథకంపై తొలి అవగాహన సదస్సు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణ దళిత బంధు పథకం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l1jcid

Related Posts:

0 comments:

Post a Comment