దళిత బంధుపై తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికతో ముందుకెళుతుంది. దళితుల సామాజికాభివృద్ధిపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం అయ్యే ఈ పథకంపై తొలి అవగాహన సదస్సు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణ దళిత బంధు పథకం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l1jcid
దళితులతో కేసీఆర్ మాటామంతీ: దళితబంధు పథకంపై ప్రగతిభవన్లో చర్చ
Related Posts:
రాజమండ్రి స్వధార్ లో కీచక వాచ్ మెన్ .. మహిళలపై అత్యాచారం .. ఆపై వ్యభిచారంఏపీలో నిరాశ్రయులైన మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ వసతి గృహం స్వధార్ లో మహిళల లైంగిక వేధింపుల ఘటన వెలుగు చూసింది. సమాజంలో దగా పడి, వివిధ సందర్భాల్లో… Read More
కాంగ్రెస్ పెద్దలకు షాక్: మోడీ ప్యాకేజీపై కోమటిరెడ్డి ప్రశంస, ప్రధానికి లేఖహైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు విమర్శలు గుప్పిస్తుంటే.. తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెస్… Read More
Lockdown: అక్రమ సంబంధం, లాక్ డౌన్ లో జాలీరైడ్, రక్తచరిత్ర, వెంటాడి నడిరోడ్డులో ఇద్దర్నీ నరికేశారు !చెన్నై/ మదురై/ మేలూర్: వివాహేతర సంబంధం విషయంలో పెద్దలు ఎంత చెప్పినా పద్దతి మార్చుకోకపోవడంతో ఇద్దరు దారుణ హత్యకు గురైనారు. రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్ర … Read More
మెగా ఫ్యామిలీలో ‘గాడ్సే’ చిచ్చు, ట్విస్ట్.. నాగబాబుపై చిరంజీవి సొంతపార్టీ ఫైర్..‘‘మెగాస్టార్గా పేరుపొందిన చిరంజీవేమో గాంధీజీపై, గాంధీగిరీపై అద్భుతమైన సినిమాలు తీస్తాడు.. అతని పెద్ద తమ్ముడు, టవర్ స్టార్గా పిలిపించుకునే నాగబాబు మా… Read More
కేసీఆర్ కొత్త పాలసీపై కిరికిరి.. రైతులు ఓకె.. కానీ ప్రభుత్వం అందుకు సిద్దమా..?వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు.. రైతులను ధనవంతులను చేసేందుకు నియంత్రిత పద్దతిలో సమగ్ర వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… Read More
0 comments:
Post a Comment