Saturday, December 12, 2020

year ender 2020 : ఒళ్ళు గగుర్పొడిచే క్రైం సినిమాలా వరంగల్ 9 హత్యల ఘటన .. మానవ మృగానికి మరణ శిక్ష

2020 వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ఒళ్ళు గగుర్పొడిచే అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్న సమయంలో, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో వలస కార్మికుల ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో, వరంగల్ బావిలో 9 శవాలు దేశవ్యాప్తంగా షాక్ కు గురిచేశాయి .

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oKOetb

Related Posts:

0 comments:

Post a Comment