Monday, September 23, 2019

మాటలు చాలు.. మిగిలింది చేతలే... ఐక్యరాజ్యసమితి వాతావరణ సమిట్‌లో మోడీ

వాతావరణ మార్పులపై మాటలు చాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మిగిలింది చేతల్లో చూపాలని కోరారు. వాతావరణాన్ని పరిరక్షించుకునేందుకు మాటలు కోటలు దాటుతున్నాయని .. కానీ పని మాత్రం జరగడం లేదన్నారు. ఆయన ఐక్యరాజ్యసమితి వేదికగా వాతావరణ మార్పుల అంశంపై ప్రసంగించారు. దీంతోపాటు పునరుత్పాదక వనరుల వినియోగం కూడా అవసరమేనని నొక్కి వక్కానించారు. భారతదేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mbNPFi

Related Posts:

0 comments:

Post a Comment