హైదరాబాద్ మహనగరంలో పోలీసులు దోంగలకు ఓవైపు చుక్కలు చూపిస్తుంటే..అందుకు విరుద్దంగా ఓ దొంగల ముఠా పోలీసు అధికారిపైనే హత్యయత్నం చేసి సంచలనం సృష్టించారు. హైదరాబాద్ నగర శివారులో దొంగలు ఈ దారుణానికి పాల్పడ్డ ఘటన పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. నగర శివారులోని దుండిగల్లో పీఎస్ పరిధిలోని ఓ బంగారం షాపులో దోంగలు చోరీకి యత్నించారు. అయితే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kT9ZvJ
ఎస్సైనే చంపేందుకు యత్నించిన దొంగలు... హైదరాబాద్ నగరశివారులో ఘటన
Related Posts:
సుప్రీం కోర్టు కమిటీ వద్దకు వెళ్లం.. కేంద్రంతోనే చర్చలు జరుపుతాం: రైతు సంఘాల స్పష్టీకరణకేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కొత్తగా సంవరణ చేసిన సాగు చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న దీక్షలు.. 51వ రోజైన శుక్ర… Read More
పనిస్తామని తీసుకెళ్ళి .. 13 నెలలు బందీగా గ్యాంగ్ రేప్ .. నరకం చూసిన నేపాలీ బాలికఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. పదహారేళ్ల బాలికకు పని ఇప్పిస్తామని తల్లిదండ్రులను నమ్మబలికి తీసుకెళ్ళి ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడడంతో ప… Read More
lady singer: మంత్రి రేప్ కేసులో ట్విస్ట్, మసాజ్ చేస్తానని ముంచేసింది, సింగర్ తో కాదు వాళ్ల అక్కతో లింక్ !ముంబాయి/ బెంగళూరు/ హైదరాబాద్: బాలీవుడ్ లో తనకు అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించిన మంత్రి అతనికి ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు వచ్చి రేప్ చేశాడని లేడీ సింగర్… Read More
షాకింగ్ : 'అమిత్ షా పీఏకి ఫోన్ చేస్తాం... మత విద్వేషాలు రెచ్చగొడుతాం..' రచ్చ రచ్చ..తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ పొలిటికల్ పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓ తిను బండారాల షాపు యజమానిని బెదిరింపులకు గురిచ… Read More
భారత్ లో యూకే కరోనా స్ట్రెయిన్ కేసుల కలకలం ... 114కు పెరిగిన కేసులుభారతదేశంలో ఒకపక్క కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే, మరోపక్క యూకే కరోనా కొత్త స్ట్రెయిన్ మాత్రం కలవరపెడుతుంది. యూకే కరోనా కొత్తరకం వైరస్ కేసులు ఈ రోజు క… Read More
0 comments:
Post a Comment