Monday, December 14, 2020

Year Ender 2020: కోలుకోలేని జగన్ -ఏపీలో 3 రాజధానులకు ఏడాది -17న అమరావతిలో భారీ సభ

గత సార్వత్రిక ఎన్నికల్లో దేశమంతటా మోదీ ప్రభంజనం కనిపించినా.. వాటితోపాటే జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం వైసీపీ ఏకైక విజేతగా నిలిచింది. 22 ఎంపీ సీట్లతో దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించడంతోపాటు అసెంబ్లీలో అద్భుతమైన రీతిలో ఏకంగా 151 మెజార్టీతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. జగన్ పాలన తొలినాళ్లలో.. పంచాయితీ ఆఫీసులకు రంగులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gN8ebC

Related Posts:

0 comments:

Post a Comment