Monday, December 14, 2020

శబరిమల నకిలీ క్యూ పాస్‌లు- రూ.5 వేలకు విక్రయం- మూడు రాష్ట్రాల్లో దందా

ప్రస్తుతం కరోనా పరిస్ధితుల కారణంగా శబరిమల దర్శనాలకు ఏర్పడిన రద్దీ ఆపరేటర్లకు వరంగా మారింది. రద్దీని సొమ్ముచేసుకుంటూ దర్శనాల క్యూ కోసం ఇచ్చే పాస్‌ల నకిలీలను తయారు చేసి రూ.5 వేల చొప్పున విక్రయిస్తున్నారు. తెలంగాణ, తమిళనాడు, కర్నాటకల్లో సాగుతున్న ఈ ఆపరేటర్ల దందాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శబరిమల దర్శనాల కోసం ఏర్పడిన పాస్‌ల డిమాండ్‌ను దృష్టిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WewVV2

0 comments:

Post a Comment