ప్రస్తుతం కరోనా పరిస్ధితుల కారణంగా శబరిమల దర్శనాలకు ఏర్పడిన రద్దీ ఆపరేటర్లకు వరంగా మారింది. రద్దీని సొమ్ముచేసుకుంటూ దర్శనాల క్యూ కోసం ఇచ్చే పాస్ల నకిలీలను తయారు చేసి రూ.5 వేల చొప్పున విక్రయిస్తున్నారు. తెలంగాణ, తమిళనాడు, కర్నాటకల్లో సాగుతున్న ఈ ఆపరేటర్ల దందాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శబరిమల దర్శనాల కోసం ఏర్పడిన పాస్ల డిమాండ్ను దృష్టిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WewVV2
Monday, December 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment