అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత కొద్ది రోజులుగా 500 లోపే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాల సంఖ్య కూడా పదిలోపే ఉంటోంది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JD9gLw
ఏపీలో మరింత తగ్గిన కరోనా కేసులు: విజయనగరంలో అత్యల్పం, పశ్చిమగోదావరిలో అధికం
Related Posts:
పశ్చిమ బెంగాల్ పేరు మార్పు రగడ.. మరోసారి లేఖల యుద్దంపశ్చిమ బెంగాల్ రాష్ట్రం యొక్క పేరు మరోసారి కేంద్ర, రాష్ట్రాల మధ్య అగ్నికి అజ్యం పోసింది.. గత సంవత్సరం బెంగాల్ పేరును మార్చాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ… Read More
జగన్ అవినీతి రాజ్యానికి రాజు: మీ కోరిక అదేనా: ఎమ్మెల్సీ అశోక్బాబు సంచలన వ్యాఖ్యలు..!ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ను అవినీతి రాజ్యానికి రాజుగా అభివర్ణించారు. హౌసింగ్ విషయంలో జగ… Read More
కాంగ్రెస్ పార్టీ కొత్త సారధులుగా ,సుశీల్ కుమార్ షిండే, లేదా మల్లిఖార్జున్ ఖార్గే ...?కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాజీనామ చేయడంతో పార్టీ కొత్త అధ్యక్షుడిగా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి..ఈనేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి సుషిల్ కుమార్… Read More
విమానం టేకాఫ్ తీసుకున్న 16 నిమిషాలకే ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికులు సేఫ్ముంబై: ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాల గురించి వార్తల్లో ఎక్కువగా వింటున్నాం. భారీ వర్షాలతో పలు విమానాలు రన్వేపై నుంచి పక్కకు మళ్లిన ఘటనలు ముంబై, కేరళ ,… Read More
దెయ్యాలు వదిలిస్తానన్న ఫాస్టర్.. జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు ఏమన్నారంటే..! (వీడియో)హైదరాబాద్ : మనం ఉంది 21వ శతాబ్దంలో.. శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచం దూసుకెళ్తుంది. కానీ మూఢ నమ్మకాలు మాత్రం వీడటం లేదు. ఎక్కడో ఓ చోట దెయ్యాలు, భూతాల … Read More
0 comments:
Post a Comment