Monday, December 7, 2020

మిగ్ -29 కె విమాన పైలట్ నిశాంత్ సింగ్ మృతదేహం ..11 రోజుల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత లభ్యం

మిగ్ -29 కె విమాన పైలట్ కమాండర్ నిశాంత్ సింగ్ మృతదేహాన్ని గోవా తీరంలో మిస్ అయిన 11 రోజుల తర్వాత నేవీ ఈ రోజు గుర్తించింది .ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. గత నెలలో మిగ్ -29 కె జెట్ నవంబర్ 26 న అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు కుప్పకూలింది. నవంబర్ 26వ తేదీన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gpFLbV

Related Posts:

0 comments:

Post a Comment