ఏలూరు ఘటన ఏపీకి అట్టుడికిస్తోంది. వింత వ్యాధి సోకిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 400కి పైగా మంది జబ్బు పడగా.. వారికి ఏమైందో తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే వారిలో కొందరు కోలుకోవడం కాస్త సానుకూల అంశం. దీనిని సీరియస్గా తీసుకోవాలని విపక్ష టీడీపీ కోరుతోంది. సీఎం జగన్ పట్టనట్టు వ్యవహారిస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Imq1D
ఏలూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి, కేంద్రానికి నారా లోకేశ్ లేఖ, జగన్ సర్కార్పై నిప్పులు..
Related Posts:
లేడీస్ జర భద్రం: దగ్గరి వారే సైకోలైతే.. మీ ఫోన్ నెంబర్ సెక్స్ సైట్లలో ఉంటుంది!స్నేహం అంటారు.. ఆ తర్వాత ప్రేమ అంటారు. ఇది వర్కౌట్ కాకపోతే ఇన్ని రోజులు కలిసి ఉన్నదానికి ఏదైనా తీపిగా గుర్తుండిపోయేలా ఇమ్మంటారు... అందుకు ఒప్పుకోకపోతే… Read More
తొలి సమీక్ష లోనే జగన్కు షాక్: ఇలా చేసారేంటంటూ విస్మయం: సీఎం చెప్పిందిదే..!ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్కు షాక్ తగిలింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి సారిగా ఆర్థిక, రెవెన్యూ శాఖలపై సమీక్ష చేసారు. ఆ … Read More
అబ్బే అలాంటిదేం లేదే..! కాంగ్రెస్ - ఎన్సీపీ విలీనంపై శరద్ పవార్ముంబై : కాంగ్రెస్ పార్టీలో ఎన్సీపీని విలీనం చేయనున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. లోక్సభలో ప్రతిపక్ష హోదా కోసం రెండు పార్టీలను ఏకం చేస్తారన్న ఊహ… Read More
మంత్రి కిషన్ రెడ్డికి మొదటి రోజే అక్షింతలా..? హైదరాబాద్ వ్యాఖ్యలపై అమీత్ షా మండిపాటు, ఒవైసీ అసహనం ..హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవీ బాద్యతలు తీసుకున్న వెంటనే కిషన్ రెడ్డి వివాదాస్పద వ్యాక్యలు చేసారు. మన దేశంలో ఉగ్ర మూలాలు హైదరాబాదులో ఉన్న… Read More
సెక్స్ డ్రగ్స్ రాకెట్ కథ అంతేనా?.. హైదరాబాద్లో మూలాలు దొరికినా.. దర్యాప్తు ఏమైనట్లు..!హైదరాబాద్ : భాగ్యనగరంలో సెక్స్ డ్రగ్స్ ముఠా పట్టుబడటం దుమారం రేపింది. ఎక్కడో విదేశాల్లో కనిపించే అలాంటి డ్రగ్స్.. నగరంలో తయారవుతుండటం కలకలం సృష్టించిం… Read More
0 comments:
Post a Comment