హైదరాబాద్: చిన్నతనంలో తప్పిపోయి పాకిస్థాన్కు వెళ్లి.. తిరిగి దివంగత కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ సాయంతో తిరిగి స్వదేశానికి వచ్చిన గీత.. తన తల్లిదండ్రుల కోసం వెదుకుతోంది. రెండ్రోజుల క్రితం తెలంగాణలోని బాసరకు వచ్చిన ఆమె.. అక్కడివారిని కలిసి ఆచూకీ కోసం ప్రయత్నం చేసింది. ఆ తర్వాత తిరిగి వెళ్లిపోయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37wvxUt
Daughter of india: గీత తమ కూతురేనంటూ తెలంగాణ పంపతుల కన్నీటి వ్యథ
Related Posts:
కరోనా కేసుల్లో మళ్లీ రికార్డు: కొత్తగా 54వేలు - ట్యాలీ 18లక్షలు, డెత్ టోల్ 37వేలపైనే..అందరి అంచనాలను తలకిందులు చేసిన కరోనా మహమ్మారి అంతూ పొంతూ లేకుండా వ్యాపిస్తూనే ఉన్నది. ఒక్క జులైలోనే దేశవ్యాప్తంగా ఏకంగా 11 లక్షల పాజిటివ్ కేసులు నమోదు… Read More
వైసీపీ విజయసాయి రెడ్డి కొత్త సిరీస్ - పార్ట్-1లో ఆ రెండు కులాలు - ఎర్రన్నాయుడు ఫ్యామిలీపై అనూహ్యం..ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించిన తర్వాత రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. మొన్నటి శ్రావణ శుక్రవారాన్ని చీకటి రోజుగా అభివర్ణిం… Read More
మంత్రిని బలి తీసుకున్న కరోనా వైరస్: రెండు వారాలుగా పోరాడుతూ: షాక్లో యోగి సర్కార్లక్నో: కరోనా వైరస్ ఉధృతిని సామాన్యులనే కాదు.. ప్రముఖులు, ప్రజా ప్రతినిధులనూ కాటు వేస్తోంది. పొట్టన పెట్టుకుంటోంది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు,… Read More
తెలంగాణ బీజేపీపై ఫైర్బ్రాండ్ ఇమేజ్: కేసీఆర్ సర్కార్ను ఢీ కొట్టేలా: బండి సంజయ్ న్యూ టీమ్హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బలపడటంపై భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. భవిష్యత్తులో ఎదుర్కొనబోయే ఎన్నికలే లక్ష్యంగా అటు ఏపీ, … Read More
షాకింగ్: కరోనాతో బలవంతపు కాపురమే - దశాబ్దాలపాటు వైరస్ ప్రభావం - WHO సంచలన ప్రకటన..పరస్పర అంగీకారంతో ఇష్టపూర్తిగా చేసేది సహజీవనం. కానీ ఏకపక్షంగా ఒక్కరికే నచ్చనట్లు సాగేది బలవంతపు కాపురం. అందుచేత, కరోనా మహమ్మారి విషయంలో రాజకీయ నేతలు త… Read More
0 comments:
Post a Comment