అతని వయసు 28 ఏళ్లు.. అప్పు రూ.91లక్షలు... లాక్ డౌన్ కారణంగా వ్యాపారంలో ఘోరంగా దెబ్బతిన్నాడు. చేతిలో ఇప్పుడు చిల్లిగవ్వ లేదు. ఆస్తులు కూడా ఏమీ మిగల్లేదు. దీంతో ఏకంగా తన కిడ్నీనే అమ్మకానికి పెట్టాడు. ఇందుకోసం ఓ కశ్మీర్ వార్తా పత్రికలో ప్రకటన కూడా ఇచ్చాడు. సబ్జర్ అహ్మద్ ఖాన్ అనే ఆ యువకుడు ఇచ్చిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p1yfa8
లాక్ డౌన్ దెబ్బ.. కిడ్నీ అమ్మకానికి పెట్టిన యువకుడు... పత్రికా ప్రకటన...
Related Posts:
సమయం లేదు మిత్రమా..! ఎన్నికల బరిలో విజేతలెవరో తేల్చడానికి మిగిలింది మరో 48 గంటలే..!!అమరావతి/హైదరాబాద్ : నెలలు వారాలుగా మారాయి.. వారాలు రోజులగా మారాయి.. రోజులు గంటలుగా మారాయి.. గంటలు క్షణాలుగా మారుతున్నాయి.. ఏపిలో ఎన్నికల ఫలితాల ఉత్కంఠ… Read More
బ్రహ్మ ఎవరు ? కాలభైరవునికి త్రిమూర్తులు ఏం చెప్పారు ?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151 ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అస్సలు బ్రహ్మము ఎవరో అని సందేహం వచ్చింది. ఆ సందేహమును … Read More
మలేసియాలో పస్తులుంటున్న విశాఖ యువకులు: ఆదుకున్న ట్రేడ్ యూనియన్!విశాఖపట్నం: కొన్ని రోజులుగా ఓ ఇరుకు గదిలో తలదాచుకుంటూ, పస్తులు ఉంటున్న విశాఖపట్నం జిల్లాకు చెందిన నలుగురు యువకులకు అండ దొరికింది. మలేసియాల… Read More
దేశంలో పదో వంతు నగదు ఏపీలోనే : ఎన్నికల వేల పట్టుబడిన సొమ్ము: మద్యం..వస్తువుల్లోనూ అంతే..!సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఓటింగ్ ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. ఇక, ఎన్నికల వేళ దేశ వ్యాప్తంగా మొత్తంగా 2,628 కోట్ల నగదును స్వాధీనం చేసుక… Read More
ఈసీతో భేటీ: ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న కర్ణాటక సీఎం కుమారస్వామి, అదే కారణం !బెంగళూరు: విపక్షాలతో కలిసి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చెయ్యడానికి ఢిల్లీకి బయలుదేరడానికి సిద్దం అయిన కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి పర్యటన చ… Read More
0 comments:
Post a Comment