అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వన్టౌన్ పరిధిలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏలూరులో శనివారం రాత్రి నుంచి వందలాదిమంది ప్రజలు వాంతులు, విరోచనాలు, ఆయాసం, అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోవడం, మూర్ఛపోవడం లాంటి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. హైదరాబాద్ వరద
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lPOKUR
ఏలూరు ‘అస్వస్థత’పై పవన్ కళ్యాణ్ స్పందన: అదే కారణమంటూ జనసేనాని ఆందోళన
Related Posts:
అమ్మాయి రివర్స్, స్వామీజీ మూడో పెళ్లి మటాష్, 420 కేసులు, కండలతో హీరో సల్మాన్ ఖాన్ కు సవాల్ !బెంగళూరు: పాదపూజ చెయ్యడానికి వచ్చిన 20 ఏళ్ల యువతితో పరారైన దత్తాత్రేయ అవధూత స్వామీజీకి సినిమా కష్టాలు ఎదురైనాయి. యువతితో ఎస్కేప్ అయిన దత్తాత్రేయ స్వామ… Read More
విషాదం: బాత్రూంలో ఉరివేసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకరీంనగర్: జిల్లాలోని తిమ్మాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్తిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స… Read More
విశాఖలో ఊహించని మలుపులు.. కాపులుప్పాడ కొండపై కొత్త సచివాలయం.. వైఎస్ భారతి పరిశీలన..మూడు రాజధానుల ఏర్పాటుపై పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ ఎండాకాలంలోపే సచివాలయాన్ని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించాలని డిసైడయ్యారు. అయితే… Read More
స్థానిక ఎన్నికలపై ఈసీ భేటీ: ఇదా సమయం అంటూ ప్రతిపక్షాలు, డోంట్వర్రీ అంటూ అధికారపక్షంఅమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సీఎస్ నీలం సాహ్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లతో ఉన్నతాధికారులతో వీడియ… Read More
ఇంగ్లీష్ స్కిల్స్ కోసం ఏపీ సర్కార్ నిర్ణయం ... విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు ,ఇంగ్లీష్ ఎడ్యుకేషనల్వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన చెయ్యాలని నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం అందుకు ఇప్పటి నుండే విద్యార్థులను సిద్ధం చెయ్యాలన… Read More
0 comments:
Post a Comment