అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సీఎస్ నీలం సాహ్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లతో ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్ధల ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు ఎన్నికల కమిషనర్.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2x8Lnof
Friday, March 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment