కరీంనగర్: జిల్లాలోని తిమ్మాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్తిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వర్ధన్నపేట గ్రామానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38sWju6
విషాదం: బాత్రూంలో ఉరివేసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
Related Posts:
Reverse: పెళ్లికి ముందు భర్త బాహుబలి, తాగుబోతు పెళ్లాం దెబ్బకు గోడ మీద బల్లి, గన్ మ్యాన్స్, పాపం!అహ్మదాబాద్/ గుజరాత్: పెళ్లికి ముందు భర్త బాహుబలిలా ఉన్న భర్త తాగుబోతు భార్య దెబ్బకు గోడ మీద బల్లిలా ఐపోయాడు. పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు, బంధువుల… Read More
చైనా కొమ్ములు విరిచిన భారత్: వాస్తవాధీన రేఖ వద్ద ఆరు పర్వతాలపై త్రివర్ణ పతాకం రెపరెపన్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనాకు కోలుకోలేని విధంగా భారత్ దెబ్బకొట్టిందా? తరచూ భారత భూభాగంపైకి చొచ్చుకుని వస్తూ, సైనికులపై ప్రాణాం… Read More
చల్లారని డిక్లరేషన్ రగడ: టీడీపీ మాజీమంత్రి వినూత్న నిరసన: అలిపిరి వద్ద అనుచరులతో కలిసితిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో అన్యమతస్తుల కోసం ఉద్దేశించిన డిక్లరేషన్ రద్దు వ్యవహారం చల్లారట్లేదు. డిక్లరేషన్ను రద్దు చేయట్లేద… Read More
పూర్తి భిన్నంగా జగన్, కేసీఆర్ - మోదీ సర్కాను గట్టెక్కించిన వైసీపీ - బంగారు బాతును చంపేశారన్న కేకేవివాదాస్పదంగా మారిన వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్రం ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకుంది. విపక్షాల నిరసనలు, పేపర్ల చింపివేత, సభాపతి మైక్ విరగొట్టే ప్ర… Read More
ఆ బిల్లులు రైతులకు డెత్ వారెంట్: ఈస్టిండియా కంపెనీతో పోల్చుతూ రాజ్యసభలో కాంగ్రెస్ ఫైర్న్యూఢిల్లీ: రాజ్యసభ ముందుకు వచ్చిన వ్యవసాయ బిల్లుపై విపక్షాలు గందరగోళం సృష్టించాయి. ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డాయి. వ్యవసాయ బిల్లులు అన్నదాతలకు… Read More
0 comments:
Post a Comment