Friday, March 6, 2020

విశాఖలో ఊహించని మలుపులు.. కాపులుప్పాడ కొండపై కొత్త సచివాలయం.. వైఎస్ భారతి పరిశీలన..

మూడు రాజధానుల ఏర్పాటుపై పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ ఎండాకాలంలోపే సచివాలయాన్ని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించాలని డిసైడయ్యారు. అయితే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించి ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటిదాకా మధురవాడలోని మిలీనియం టవర్స్ లో సెక్రటేరియట్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొనగా.. సడెన్ గా ఇప్పుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TNgTQB

Related Posts:

0 comments:

Post a Comment