మూడు రాజధానుల ఏర్పాటుపై పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ ఎండాకాలంలోపే సచివాలయాన్ని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించాలని డిసైడయ్యారు. అయితే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించి ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటిదాకా మధురవాడలోని మిలీనియం టవర్స్ లో సెక్రటేరియట్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొనగా.. సడెన్ గా ఇప్పుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TNgTQB
విశాఖలో ఊహించని మలుపులు.. కాపులుప్పాడ కొండపై కొత్త సచివాలయం.. వైఎస్ భారతి పరిశీలన..
Related Posts:
16 సీట్లు గెలిపించండి : దేశ రాజకీయ గమనాన్ని మారుస్తా, ఓరుగల్లు గడ్డపై కేసీఆర్వరంగల్ : 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. తమ అభ్యర్థులను గెలిపిస్తే దేశ రాజకీయ గమనాన్ని మారుస్తానని హ… Read More
ఐపీఎల్ ను తలదన్నే బెట్టింగ్ లు..! కాయ్ రాజా కాయ్ అంటున్న ఏపి రాజకీయం..!!అమరావతి/హైదరాబాద్ : తాడేపల్లిగూడెం: ఐపీఎల్ ను తలదన్నే బెట్టింగులు ఇప్పుడు ఏపి రాజకీయాల్లో చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాలపై ఇప్పుడే పందెంగా… Read More
రైల్వే శాఖపై ఎన్నికల సంఘం సీరియస్... నోటీసులు జారీన్యూఢిల్లీ: టీ కప్పులపై ప్రధాని నరేంద్ర మోడీ స్లోగన్ మై భీ చౌకీదార్ ఉండటాన్ని ఆక్షేపించింది ఎన్నికల సంఘం. రైళ్లలో టీ అమ్ముతుంటే అందుకు వినియోగిస్తున్… Read More
నన్ను కెలికితే ముంపు మండలాలే కాదు.. భద్రాచలాన్ని కూడా తెచ్చుకుంటా .. కేసీఆర్ ను హెచ్చరించిన బాబు.తిరుపతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గేరు మార్చారు. ఎన్నికల ప్ర… Read More
వాట్స్యప్ లో ఫెక్ న్యూస్ కి ఇక \"చెక్ పాయింట్\"! పంపిన వారిపని అంతే .సోషల్ మీడీయాలో ,ప్రధానంగా వాట్సప్ లో తప్పుడు వార్తల గందరగోళం, ఏది నిజమో ,ఏది అబద్దమో తెలియని ఆయోమయ పరిస్థితి,అది నమ్మాలా లేదా అనే మీమాంస దీనికి తోడు వ… Read More
0 comments:
Post a Comment