Thursday, January 28, 2021

కేసుతో సంబంధం లేకున్నా నోటీసులు .. డీజీపీ గౌతమ్ సవాంగ్ పై అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు

ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాలేశ్వర స్వామి నంది విగ్రహం కేసులో తనకు పోలీసులు 41 నోటీసులు ఇచ్చారని పేర్కొన్న అచ్చెన్నాయుడు తనకు చట్టం, న్యాయం మీద గౌరవం ఉంది కాబట్టి సమాధానం ఇచ్చానని స్పష్టం చేశారు. ఈ రోజు ఈ కేసులో అందుకున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39oGEiY

Related Posts:

0 comments:

Post a Comment