వివాదాస్పదంగా మారిన కేంద్ర వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ సర్కారు గురువారం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పార్థ చటర్జీ ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3orJ3On
Thursday, January 28, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment