Thursday, January 28, 2021

ఏపీ పంచాయతీ ఎన్నికలు : నేటి నుంచే నామినేషన్లు... తొలి విడతలో ఎన్నికలు జరిగే మండలాల జాబితా ఇదే...

ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం(జనవరి 29) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 31 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. . ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 2న నామినేషన్లపై అభ్యంతరాలను పరిశీలన, ఫిబ్రవరి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aceNlj

Related Posts:

0 comments:

Post a Comment