ఏపీలో ఈ ఏడాది కరోనా వైరస్ ప్రవేశించిన తర్వాత చాన్నాళ్లకు కానీ ప్రభుత్వం దానిపై దృష్టిసారించలేదు. ఏపీలో తొలుత ఎక్కువగా కేసులు రాకపోవడం, పొరుగు రాష్ట్రాల నుంచి రాకపోకలు కూడా తక్కువగా ఉండటంతో ఏపీకి ఇబ్బందులు కలగలేదు. కానీ తర్వాత దేశంలోని పలు రాష్ట్రాల్లో వైరస్ విజృంభణ మొదలయ్యాక అక్కడికి వెళ్లిన ఏపీ వాసుల ద్వారా భారీగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oy7w52
year ender 2020 : కరోనా పరీక్షల్లో దేశంలోనే టాప్ త్రీలో ఏపీ- వైరస్కు చెక్ పెట్టిందిలా
Related Posts:
హిమాలయన్ కంట్రీని వణికించిన జంట భూకంపాలు: 20 నిమిషాల వ్యవధిలో: 2015 నాటి ఉత్పాతంఖాట్మండు: హిమాలయన్ కంట్రీ నేపాల్ను జంట భూకంపాలు నిలువెల్లా వణికించాయి. 2015 నాటి ఉత్పాతాన్ని గుర్తుకు తెచ్చాయి. ఈ రెండు భూకంపాల తీవ్రత మధ్య స్థాయిలో … Read More
బెజవాడలో గ్యాంగ్వార్: కత్తులు, రాళ్ల దాడులతో రెచ్చిపోయిన విద్యార్థులు, ఒకరు మృతిఅమరావతి: విజయవాడలో కాలేజీ విద్యార్థులు వీధి రౌడిల్లా రెచ్చపోయారు. నడిరోడ్డుపై కత్తులు, రాళ్ల దాడులతో వీరంగం సృష్టించారు. పడమటలో రెండు విద్యార్థి గ్రూప… Read More
చంద్రబాబుపై కేసు: ఎల్జీ పాలిమర్స్ బాధితుల పరామర్శ పేరుతో ఏపీకి రాక..మహానాడు..లాక్డౌన్విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృష్ణా జిల్లా న్యాయవాది ఒకరు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే సమయం… Read More
హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం, జిల్లాల్లోనూ: తెలంగాణలో మరో మూడు రోజులపాటుహైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాలతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్, హయత్ నగర్, న… Read More
కోడలి మరణం తర్వాత తొలిసారి కన్నా.. సుహారిక పోస్ట్మార్టం రిపోర్టులో ఏం తేలిందంటే..చిన్న కోడలు సుహారిక ఆకస్మిక మృతితో విషాదంలో కూరుకుపోయిన ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తిరిగి ఆదివారం నుంచి రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారు. దే… Read More
0 comments:
Post a Comment