Saturday, June 1, 2019

తొలి స‌మీక్ష లోనే జ‌గ‌న్‌కు షాక్‌: ఇలా చేసారేంటంటూ విస్మ‌యం: సీఎం చెప్పిందిదే..!

ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు షాక్ త‌గిలింది. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత తొలి సారిగా ఆర్థిక, రెవెన్యూ శాఖలపై స‌మీక్ష చేసారు. ఆ స‌మ‌యంలో అధికారులు చెప్పిన వివ‌రాలు విని..గ‌త ప్ర‌భుత్వ నిర్వాకాల పైన షాక్ అయ్యారు. కార్పోరేష‌న్ల పేరుతో అధిక వ‌డ్డీల‌కు రుణాలు సేకరించి...రాజ‌కీయ అవ‌స‌రాల‌కు మ‌ళ్లించ‌టం పైన అధికారులు వివ‌రించారు. దీంతో....జ‌గ‌న్ ఒక్క సారిగా విస్తుపోయారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/3131kH1

Related Posts:

0 comments:

Post a Comment