సీఎం కేసీఆర్పై బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఫైరయ్యారు. ఆయన ఒంటెద్దు పోకడలతో ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు. ఇందుకు దుబ్బాక ఉప ఎన్నిక గ్రేటర్ ఫలితాలు ఉదహరణ అని తెలిపారు. వచ్చే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు బీజేపీని ప్రజలు విశ్వసిస్తున్నారని.. టీఆర్ఎస్ను తిరస్కరిస్తున్నారని వివరించారు. ఇదీ తాము చెప్పే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rCnMnJ
వరంగల్ కార్పొరేషన్పై కమల వికాసం..?, జితేందర్ రెడ్డి ధీమా..
Related Posts:
దుబ్బాక ఉప ఎన్నికపై ఈసీ ప్రకటన - సోలిపేట వారసులెవరు? - డైలమాలో బీజేపీ! -కాంగ్రెస్ నుంచి ఫైర్బ్రాండ్ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో మళ్లీ రాజకీయ సందడి మొదలైంది. స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇట… Read More
శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్ .. ముంబై పారిపోయే క్రమంలో పట్టుకున్న పోలీసులుబిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన ఏపీలో హాట్ టాపిక్ అయింది . ఏపీలో సంచలనం సృష్టించిన శిరోముండనం కేసులో ఆరోపణలు… Read More
అందులో నిజంలేదు : కూలిన యుద్ధం విమానం పై చైనా క్లారిటీచైనా యుద్ధ విమానం ఒకటి తైవాన్ గగనతలంలోకి వచ్చిందని దీంతో తైవాన్ రక్షణ వ్యవస్థ ఆ ఫైటర్ జెట్ను కూల్చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్త వైరల్ అయ్యింది. అయి… Read More
Illegal affair: 9 నెలలకు ఇంటికి వెళ్లిన భర్త, చేతిలో బిడ్డను పెట్టిన భార్య, ఇత్తడి బిందె, ఆస్తికలు !చెన్నై/ మదురై/ కల్లకురిచి: కాంట్రాక్టు పనులపై బెంగళూరు వెళ్లిన భర్త కొన్ని నెలల తరువాత ఇంటికి తిరిగి వెళ్లే సరికి భార్య ఆయన చేతిలో బిడ్డను పెట్టింది. … Read More
తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం: కరోనా లెక్కలపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశంహైదరాబాద్: కరోనా కేసులు, మరణాల విషయంలో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో కూడా చుక్కెదురైంది. కరోనా కట్టడి చర్యలపై తెలంగ… Read More
0 comments:
Post a Comment