సీఎం కేసీఆర్పై బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఫైరయ్యారు. ఆయన ఒంటెద్దు పోకడలతో ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు. ఇందుకు దుబ్బాక ఉప ఎన్నిక గ్రేటర్ ఫలితాలు ఉదహరణ అని తెలిపారు. వచ్చే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు బీజేపీని ప్రజలు విశ్వసిస్తున్నారని.. టీఆర్ఎస్ను తిరస్కరిస్తున్నారని వివరించారు. ఇదీ తాము చెప్పే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rCnMnJ
వరంగల్ కార్పొరేషన్పై కమల వికాసం..?, జితేందర్ రెడ్డి ధీమా..
Related Posts:
తెలంగాణలో రెండు లక్షలకు చేరువ: ఇంకొక్కరోజే: కరోనా ప్రభావం తగ్గుముఖం? యాక్టివ్ కేసుల్లోహైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ ఉండట్లేదు. రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయే తప్ప.. ఆశించిన స్థాయిలో క్షీణించట్… Read More
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అనూహ్యం: నార్కొటిక్స్ సీనియర్ అధికారికి: వారికి ఊరట: టెంపరరీ బ్రేక్?ముంబై: బాలీవుడ్ను కుదిపేస్తోన్న డ్రగ్స్ కుంభకోణం విచారణలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీని ప్రభావం.. కేసు పురోగతిపై కనిపించే అవకాశాలు లేకపోలే… Read More
జాతకాలు చెప్పే విశాఖ ఆక్టోపస్కు ఆ మాత్రం తెలియదా? మేయర్గా ఉంటూ పార్కుల ఆక్రమణ: సాయిరెడ్డివిశాఖపట్నం: లోక్సభ మాజీ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సబ్బం హరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శల జడివాన కురుస్తోంది. అంతు చూస్త… Read More
బీజేపీ అనూహ్య ఎత్తుగడ: జేడీయూతో 50:50 డీల్ - పాశ్వాన్ ఒంటరి పోరు - నితీశ్ వ్యతిరేక ఓట్లను చీల్చేలాకరోనా విలయం, ఆర్థిక వ్యవస్థ పతనం తరువాత తొలిసారి జరగనున్న ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఎత్తుగడను అమలు చేస్తున్నది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత… Read More
రెండో భార్యగా స్వీకరించాడు: బీజేపీ మహిళా కార్యకర్త సంచలనం - రాసలీలల్లో ఇంకొందరు నేతలంటూకరీంనగర్ జిల్లా బీజేపీలో.. కీలక నేతలు కొందరు.. పార్టీలోని మహిళా కార్యకర్తలతో రాసలీలలు సాగిస్తున్నారనే అంశంపై దుమారం కొనసాగుతున్నది. ఓ మహిళా కార్యకర్త … Read More
0 comments:
Post a Comment