లడఖ్: దేశంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రాన్ని మంగళవారం కేంద్రమంత్రి హర్షవర్ధన్ ప్రారంభించారు. కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లోని లేహ్లో సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో దీనిని ఏర్పాటు చేయడం గమనార్హం. రహదారులు, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, రక్షణ సిబ్బందిపై ట్రాఫిక్ కదలికల కోసం భారత వాతావరణశాఖ(ఐఎండీ) ప్రత్యేక సూచనలను అందించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాతావరణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3px3c6j
దేశంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి హర్షవర్ధన్
Related Posts:
తెలంగాణలో కరోనాతో మరో పోలీస్ మృతి... ప్రభుత్వంపై భగ్గుమన్న బండి సంజయ్...తెలంగాణలో మరో పోలీస్ కరోనా సోకి మృత్యువాత పడ్డాడు. హైదరాబాద్లోని కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న యూసుఫ్ ఆస్పత్రిలో చికిత… Read More
వీడిన పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి కుటుంబం డెత్ మిస్టరీ....పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధ కుటుంబం మృతి కేసు మిస్టరీ వీడింది. ఆమె కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కరీంనగర్ పోలీసులు తేల్చారు… Read More
చైనా సరిహద్దులో మళ్లీ సైనికుల ఘర్షణ? కీలక చర్చల వేళ కొట్లాట వీడియో.. మనోళ్లు ఉతికేశారు..‘‘ఇక్కణ్నుంచి వెళ్లిపోండి.. మీరు బోర్డర్ దాటి వచ్చారు..'' ఓ భారత జవాన్ మర్యాదపూర్వకంగా హెచ్చరించాడు. అవతల చైనా ఆర్మీకి చెందిన ఇద్దరు ఆఫీసర్లు, కూడా ఐద… Read More
మాటల్లోనే కాదు.. చేతల్లోనూ నిరూపించారు... కేసీఆర్ను కొనియాడిన కల్నల్ సంతోష్ కుటుంబం...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తమ ఇంటికి వచ్చి పరామర్శించడమే కాకుండా... ఎప్పుడు ఏ సహాయానికైనా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారని దివంగత వీర … Read More
మురుగునీటిలో కరోనా జన్యువులు: భారత శాస్త్రవేత్తలకు ప్రపంచ దేశాల అభినందనలున్యూఢిల్లీ: భారత శాస్త్రవేత్తలు చేసిన కృషికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. తమ పరిశోధనలో మురుగు నీటిలో సార్స్ కోవ్-2 వైరస్ జన్యువులను కనుగొన… Read More
0 comments:
Post a Comment