Tuesday, December 29, 2020

దేశంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి హర్షవర్ధన్

లడఖ్: దేశంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రాన్ని మంగళవారం కేంద్రమంత్రి హర్షవర్ధన్ ప్రారంభించారు. కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లోని లేహ్‌లో సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో దీనిని ఏర్పాటు చేయడం గమనార్హం. రహదారులు, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, రక్షణ సిబ్బందిపై ట్రాఫిక్ కదలికల కోసం భారత వాతావరణశాఖ(ఐఎండీ) ప్రత్యేక సూచనలను అందించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాతావరణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3px3c6j

Related Posts:

0 comments:

Post a Comment