ముంబై: బాలీవుడ్ను కుదిపేస్తోన్న డ్రగ్స్ కుంభకోణం విచారణలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీని ప్రభావం.. కేసు పురోగతిపై కనిపించే అవకాశాలు లేకపోలేదు. డ్రగ్స్ కేసు విచారణకు తాత్కాలికంగా బ్రేక్ పడటమో లేక.. వేగం తగ్గడమో సంభవించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ పరిణామం బాలీవుడ్ సెలెబ్రిటీలకు తాత్కాలికంగా ఊరట కలిగిస్తుందని చెబుతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36vrwPR
Sunday, October 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment