విశాఖపట్నం: లోక్సభ మాజీ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సబ్బం హరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శల జడివాన కురుస్తోంది. అంతు చూస్తానంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సబ్బం హరి చేసిన హెచ్చిరకల పట్ల వైఎస్ఆర్సీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఆయనపై ఘాటు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. కబ్జా చేసింది చాలక.. ముఖ్యమంత్రినే తప్పు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sp26et
Sunday, October 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment