Thursday, December 17, 2020

కేంద్ర చట్టాలను చించిపారేసిన సీఎం కేజ్రీవాల్ -వ్యవసాయ చట్టాల తిరస్కరిస్తూ ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం

సంస్కరణల పేరుతో కేంద్రంలోని మోదీ సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసనలు గురువారానికి 22వ రోజుకు చేరాయి. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలకు దిగిన అన్నదాతలు ఇప్పటికే దేశవ్యాప్త నిరసనలు, భారత్ బంద్ లాంటి కార్యక్రమాలు చేపట్టినా కేంద్రం దిగిరావడంలేదు. దీంతో రైతుల అవస్థలు చూసి మనస్తాపంతో సిక్కు మతగురువు బాబా రామ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KboffG

Related Posts:

0 comments:

Post a Comment