లక్నో: సమాజ్వాది పార్టీ సీనియర్ నేత, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కొంతకాలంగా తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. రెండురోజుల కిందట కూడా ఆయన అధిక మధుమేహానికి గురయ్యారు. రామ్ మనోహర్ లోహియా వైద్య కళాశాల, ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఆయన ఆరోగ్యం కుదుట పడటంతో డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం లక్నోలోని తన నివాసంలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IAcA5c
ములాయం సింగ్కు ఏమైంది? పరామర్శించిన యోగి ఆదిత్యనాథ్
Related Posts:
అసమ్మతి: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద వేటు, సీఎల్ పీ సమావేశం, ఆపరేషన్ కమల, ప్రభుత్వం !బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసహనం వ్యక్తం చేసిన నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని మాజీ మ… Read More
కాంగ్రెస్కు దేశభక్తి పట్టదు, పారికర్ సమాధానం ఏది: రాహుల్-ఓ పత్రికకు నిర్మల ప్రశ్నన్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి పట్టదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. మల్టీనేషనల్ కంపెనీల కోసమే కాంగ్రెస్ పార్టీ తమ పైన బురద జల్… Read More
అది నకిలీ ఆడియో: నిజమని నిరూపిస్తే రాజకీయ సన్యాసం: ప్రతిపక్ష నేత యడ్యూరప్పబెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (ఎస్) కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి భారతీయ జనతాపార్టీ రాష్ట్రశాఖ చేస్తోన్న ప్రయత్నాలు బూమర… Read More
రాఫెల్ అంశంలో మోడీపై రాహుల్ నిప్పులు: చౌకీదారే దొంగయ్యాడన్న కాంగ్రెస్ అధ్యక్షుడుదేశానికి వాచ్మ్యాన్ అని చెప్పుకునే వ్యక్తి దొంగగా దొరికిపోయారని అది మరోసారి రుజువైందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాఫెల్ కొనుగోలు విషయంల… Read More
రేవంత్ రెడ్డి కి బంపర్ ఆఫర్ ఇచ్చిన అధిష్టానం..! ఆలోచించి చెప్తానన్న ఫైర్ బ్రాండ్..!!హైదరాబాద్ : కాలం వీరుడికి ఎప్పుడూ సలాం చేస్తుంది. అలాగే రాజకీయల్లో సామర్థ్యం ఉన్న నేతకు అవకాశాలు ఎప్పుడూ వెతుక్కుంటూ వస్తాయి. రాజకీయాల్లో ప్ర… Read More
0 comments:
Post a Comment