జనవరి,2021 నాటికి దేశంలో రెండు కరోనా వ్యాక్సిన్లు ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి పొందే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ది చేస్తున్న ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకాకి చెందిన 'కోవీషీల్డ్'తో పాటు,భారత్ బయోటెక్ ఫార్మా అభివృద్ది చేస్తున్న కోవ్యాగ్జిన్ వచ్చే ఏడాది ప్రారంభం నాటికి అత్యవసర వాడకానికి అనుమతి పొందే అవకాశం ఉందన్నారు.ఒకవేళ ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3olztN2
జనవరి నాటికి దేశంలో రెండు కరోనా వ్యాక్సిన్లు... ఎయిమ్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు...
Related Posts:
ఏపీలో పీక్స్లో: ఒక్కరోజే 19 మంది బలి: 30 వేలకు చేరువగా: కుప్పలు తెప్పలుగా..ఆందోళనకరంగాఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ మరోమారు విజృంభించింది. భయానకంగా విస్తరిస్తోంది. కొద్దిరోజులుగా వరుసగా వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతోండగ… Read More
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు షాక్: జీతాలుగా రూ. 7, రూ. 57, రూ. 77..భద్రాచలం: కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే మూడు నెలల జీతాలు సగమే పొందిన టీఎస్ఆర్టీసీ కార్మికులు.. జూన్ నెల జీతమైనా పూర్తిగా వస్తుందనుకుంటే వారికి వేదనే… Read More
షాకింగ్: బచ్చన్ ఫ్యామిలీలో నలుగురు: ఐశ్వర్యా రాయ్, ఆమె కుమార్తె కూడా: నెగెటివ్ రిపోర్ట్ ఒక్కరికేముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ బచ్చన్ ఫ్యామిలీని చుట్టుముట్టింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్కు కరోనా వైరస్ సోక… Read More
మోడీ కాపలా: పవిత్ర భారత భూమి ఆక్రమించే ధైర్యం చైనాకు ఉందా? రాహుల్ సెటైర్లు..న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు భారత్లోకి చొచ్చుకుని వచ్చాయని, కొంత భూమిని ఆక్రమ… Read More
కరోనా పోరాటంలో ముందున్నాం, ప్రపంచం ప్రశంసిస్తోంది: అమిత్ షాగరుగ్రామ్: కరోనాపై పోరులో భారత్ ముందుందని, ఈ మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటాన్ని యావత్తు ప్రపంచం ప్రశస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించ… Read More
0 comments:
Post a Comment