Sunday, July 12, 2020

కరోనా పోరాటంలో ముందున్నాం, ప్రపంచం ప్రశంసిస్తోంది: అమిత్ షా

గరుగ్రామ్: కరోనాపై పోరులో భారత్ ముందుందని, ఈ మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటాన్ని యావత్తు ప్రపంచం ప్రశస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. కరోనాపై చేస్తున్న కృషిలో భద్రతా బలగాల కృషి మరువలేనిదని అన్నారు. గురుగ్రామ్‌లోని సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఆదివారం జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iVI9bm

Related Posts:

0 comments:

Post a Comment