గరుగ్రామ్: కరోనాపై పోరులో భారత్ ముందుందని, ఈ మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటాన్ని యావత్తు ప్రపంచం ప్రశస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. కరోనాపై చేస్తున్న కృషిలో భద్రతా బలగాల కృషి మరువలేనిదని అన్నారు. గురుగ్రామ్లోని సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఆదివారం జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iVI9bm
కరోనా పోరాటంలో ముందున్నాం, ప్రపంచం ప్రశంసిస్తోంది: అమిత్ షా
Related Posts:
ఊఫ్.. బిగ్ రిలీఫ్..! ఊపిరి పీల్చుకుంటున్న ఇటలీ.. తక్కువగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య..!!రోమ్/హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విళయ తాండవం వల్ల అగ్రదేశాలు విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే. అమెరికాతో పాటు ముఖ్యంగా ఇటలీలో కూడా కరో… Read More
అనివార్యంగా ఆన్ లైన్- తప్పనిసరి చేస్తున్న ప్రభుత్వాలు- భవిష్యత్తు వాటిదే...గతంలో ఆన్ లైన్ షాపింగ్ అంటే దుస్తులో, ఎలక్ట్రానిక్ వస్తువులో అనే భావన ఎక్కువగా ఉండేది. మహా అయితే ఫుడ్ డెలివరీ సంస్ధలకు ఆన్ లైన్ లో మంచి గిరాకీ ఉండేది.… Read More
ప్రపంచం కరోనాతో పోరాడుతుంటే.. పాక్ మాత్రం ఉగ్రవాదులను కాపాడే పనిలో బిజీ!ప్రపంచమంతా కరోనావైరస్పై పోరాడుతుంటే.. పాకిస్థాన్ మాత్రం తన ఉగ్ర కార్యకలాపాల్లో మునిగితేలుతోంది. తాము కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం.. ఉగ… Read More
కరోనా కేసులు పెరుగుతున్న చోట్ల ఫోకస్ పెట్టమన్న సీఎం కేసీఆర్ .. రంగంలోకి ఉన్నతాధికారులుతెలంగాణా రాష్ట్రం కరోనాపై సమరం చేస్తుంది. అయినా ఊహించని విధంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి . ఇక ఇప్పటివరకు 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ… Read More
భవిష్యత్ లో కరోనా మహమ్మారి విశ్వరూపం... డబ్ల్యూహెచ్ఓ షాకింగ్ వ్యాఖ్యలుకరోనా వైరస్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మహమ్మారి పంజా విసరటం ఇది ఆరంభం మాత్రమే మున్ముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్త… Read More
0 comments:
Post a Comment