గరుగ్రామ్: కరోనాపై పోరులో భారత్ ముందుందని, ఈ మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటాన్ని యావత్తు ప్రపంచం ప్రశస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. కరోనాపై చేస్తున్న కృషిలో భద్రతా బలగాల కృషి మరువలేనిదని అన్నారు. గురుగ్రామ్లోని సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఆదివారం జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iVI9bm
కరోనా పోరాటంలో ముందున్నాం, ప్రపంచం ప్రశంసిస్తోంది: అమిత్ షా
Related Posts:
ఒకే దేశం, ఒకే జెండా... కశ్మీర్ అధికారిక వేడుకల్లో రెండు జెండాలకు పుల్స్టాప్ పడనుందా..?భారత దేశం మొత్తం మీద ఇక నుండి ఒకే జెండా రెపరెపలాడనుంది. ఇప్పటివరకు కశ్మీర్కు ప్రత్యేక హక్కులు ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో భారత దేశ జాతీయ జెండాతోపాటు … Read More
కర్ణాటకకు కాశ్మీర్ దెబ్బ: మూడు జాబితాలు, ఢిల్లీ పిలుపు కోసం, యడియూరప్ప ఏక్ నిరంజన్!బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసి 10 రోజులు అయ్యింది. ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తన ఏకచత్రాధిపత్యం ఇంకా కొన్ని రోజ… Read More
కశ్మీర్ ఎజెండా ముందే లీకైందా..? సోషల్ మీడియాలో సీక్రెట్ డాక్యుమెంట్స్..?అత్యంత సున్నితమైన అంశాలను ప్రభుత్వాలు డీల్ చేసే ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాయి. ఏదైనా బిల్లును రూపొందించాలన్నా దానికి సంబంధించి గ్రౌండ్ జీరో నుంచి… Read More
ఆరోగ్య శ్రీ సేవలు బంద్..! బకాయిలు చెల్లిస్తేనే వైద్యం అంటున్న హాస్పటల్ యాజమాన్యాలు..!!హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరోగ్య శ్రీ పథకం పట్ల నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు తడిసి మోపెడవడంతో ఆ… Read More
పాకిస్థాన్కు బాంబు లాంటి వార్త: కేంద్ర పాలిత ప్రాంత పరిధిలోకి పీఓకే: పూర్తిగా కేంద్రం ఆధీనంలోకే..కేంద్ర ఆర్దిక మంత్రి..రక్షణ శాఖా మంత్రి మాజీ మంత్రి నిర్మలా సీతారామన్ బాంబు పేల్చారు. ఇప్పటి వరకు కేంద్రం జమ్ము కాశ్మీర్ విషయంలో తీసుకున్న ఆర… Read More
0 comments:
Post a Comment