ఏపీ హైకోర్టు వర్సెస్ ప్రభుత్వంగా సాగుతున్న పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. మిషన్ బిల్డ్ ఏపీ కేసులతో పాటు ఇతర కేసుల్లోనూ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నందున హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ను సదరు కేసుల విచారణ నుంచి తప్పించాలని తాజాగా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ల విచారణలోనూ పలు ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ మరోసారి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WykX8T
అధికారమిచ్చారుగా.. ఏ పిటిషన్ అయినా వేస్తారు- జగన్ సర్కారుపై జస్టిస్ రాకేష్ కామెంట్స్
Related Posts:
ఏపీ ఓటర్ల తుది జాబితా.. తూగో ఫస్ట్.. విజయనగరం లాస్ట్అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితా విడుదలైంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన లిస్ట్ ప్రకారం.. ఈనెల 24 నాటికి రాష్ట్రంలో 3 కోట్ల 93 లక్షల 12 వేల 192… Read More
లోక్సభ పోరుకు 795 నామినేషన్లు.. ఎక్కడెక్కడ ఎన్నెన్ని?.. నిజామాబాద్ లో బ్యాలెట్?హైదరాబాద్ : లోక్సభ నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ఎన్నికలు జరగడమే తరువాయి. తెలంగాణలోని 17 స్థానాలకు గాను 795 నామినేషన్లు దాఖలయినట్లు రాష్ట్ర ముఖ్య ఎన… Read More
కవితపై పోటీచేసిన కర్షకుల కన్నెర్ర .. రైతులు అనుకున్నది సాధిస్తారా?నిజామాబాద్ బరిలో కవిత ను డీ కొట్టటానికి రైతులు రెడీ అయ్యారు. నిజామాబాద్ సభలో రైతుల సమస్యలు తీర్చటానికి కృషి చేస్తామని సాక్షాత్తు కేసీఆర్ చెప్పినా ఫలిత… Read More
నిజామాబాద్ లో రికార్డ్ స్థాయిలో నామినేషన్లు...ఇది ప్రభుత్వంతో రైతన్నల వార్నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి రికార్డు స్థాయిలో నామినేషన్స్ దాఖలయ్యాయి. చివరి రోజు అయిన నిన్న ఒక్క రోజే 182 మంది నామినేషన్ పత్రాలు దాఖలు చేసారు. మొ… Read More
అసెంబ్లీ బరిలో 3989 మంది: లోక్సభ కోసం 596 మంది అభ్యర్దులు: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ..!సార్వత్రిక ఎన్నికల పోరులో ఒక కీలక ఘట్టం ముగిసింది. సోమవారం తో నామినేషన్ల గడువు పూర్తయింది. ఎన్నికల సంఘం నుండి అందుతున్న సమాచారం మేరకు అసెంబ… Read More
0 comments:
Post a Comment