Monday, December 21, 2020

అధికారమిచ్చారుగా.. ఏ పిటిషన్‌ అయినా వేస్తారు- జగన్‌ సర్కారుపై జస్టిస్‌ రాకేష్‌ కామెంట్స్‌

ఏపీ హైకోర్టు వర్సెస్‌ ప్రభుత్వంగా సాగుతున్న పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. మిషన్‌ బిల్డ్‌ ఏపీ కేసులతో పాటు ఇతర కేసుల్లోనూ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నందున హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ను సదరు కేసుల విచారణ నుంచి తప్పించాలని తాజాగా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ల విచారణలోనూ పలు ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ మరోసారి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WykX8T

Related Posts:

0 comments:

Post a Comment