Thursday, November 14, 2019

శబరిమల ఆలయ ప్రవేశం: సుప్రీంకోర్టు తీర్పుపై మరింత స్పష్టత కావాలి: కేరళ సీఎం విజయన్

శబరిమల ఆలయంలోకి మహిళ భక్తుల ప్రవేశంపై సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. మహిళ భక్తుల ప్రవేశానికి అనుమతి ఇవ్వొద్దని దాఖలైన పిటిషన్లపై స్టే విధిస్తూ.. పిటిషన్లను ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మసనానికి బదిలీ చేసింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేత‌త్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది. దీనిపై కేరళ సీఎం పినరయి విజయన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QjtFpR

Related Posts:

0 comments:

Post a Comment