Thursday, November 14, 2019

శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్: కుదిరిన సయోధ్య, కామన్ మినిమం ప్రొగ్రామ్ డ్రాప్ట్ రెడీ

వైరిపక్షాలు శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ మధ్య సయోధ్య కుదిరింది. ప్రభుత్వ ఏర్పాటుపై మూడు పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చాయి. కనీస ఉమ్మడి ప్రణాళిక నివేదికను రూపొందించుకున్నాయి. ఆ మేరకు కలిసి పనిచేస్తామని స్పష్టంచేశాయి. దీనికి మూడు పార్టీల అధినేతల ఆమోదం పడిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుంది. గవర్నర్ వద్దకెళ్లి ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానం పలుకాలని కోరతారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CGme3S

Related Posts:

0 comments:

Post a Comment