వైరిపక్షాలు శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ మధ్య సయోధ్య కుదిరింది. ప్రభుత్వ ఏర్పాటుపై మూడు పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చాయి. కనీస ఉమ్మడి ప్రణాళిక నివేదికను రూపొందించుకున్నాయి. ఆ మేరకు కలిసి పనిచేస్తామని స్పష్టంచేశాయి. దీనికి మూడు పార్టీల అధినేతల ఆమోదం పడిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుంది. గవర్నర్ వద్దకెళ్లి ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానం పలుకాలని కోరతారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CGme3S
శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్: కుదిరిన సయోధ్య, కామన్ మినిమం ప్రొగ్రామ్ డ్రాప్ట్ రెడీ
Related Posts:
మహానాడును రద్దు చేసి..ఎన్టీఆర్ జయంతి వేడుకలు!మంగళగిరి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు జయంత్యుత్సవాలను గుంటూరు జిల్లా నాయకులు ఘనంగా నిర్వహించా… Read More
రాహుల్ గాంధీ రాజీనామా చేయడమంటే కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకున్నట్లే: లాలూ ప్రసాద్కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ రాజీనామా చేస్తే ఆ పార్టీ ఆత్మహత్య చేసుకున్నట్లే అవుతుందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. రాహుల్ రాజీనా… Read More
ఊఫ్.. ఊఫ్.. పొగరాయుళ్లకు చెక్..! బహిరంగా ప్రదేశాల్లో పొగ ఊదితే జీవితం మసే..!!హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ 'ధూమపాన రహిత' నగరంగా మారనుంది. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగే వారిపై కఠినంగా వ్యవహరించడంతోపాటు అవగాహన సదస్సులు నిర్… Read More
కుమార్తె పెళ్లి వేడుకలో సూపర్ స్టార్ పాట పాడుతూ మృతి చెందిన ఎస్ఐ: మరుసటి రోజు!తిరువనంతపురం: కుమార్తె పెళ్లి వేడుకలో ఆనందంగా ఉన్న తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచిన ఘటన కేరళలో జరిగింది. తిరువనంతపురంలోని కరామణ పోలీస్… Read More
టార్గెట్ రాజ్యసభ... బీజేపీ నెక్స్ట్ ప్లాన్ అదేనా?ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ ఇప్పుడు రాజ్యసభపై కన్నేసింది. పెద్దల సభలో బలం పెంచుకోవడంపై దృష్టి పెట్ట… Read More
0 comments:
Post a Comment