టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడలో చేపట్టిన ఇసుక దీక్షలో పాల్గోన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత నాలుగు నెలలుగా భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.... ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడ లేదని ఆయన ఫైర్ అయ్యారు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33KCgpq
దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి....లోకేష్
Related Posts:
ఎన్నికల్లో టీడీపీ ఓటమి భరించలేక వీరాభిమాని మృతిఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమిని తట్టుకోలేకపోయిన ఓ వీరాభిమాని ప్రాణాలు విడిచాడు . చంద్రబాబు అంటే విపరీతమైన అభిమానం ఉన్న ఆ అభిమాని … Read More
సినీ ఫక్కీలో బంగారం దుకాణంలో చోరీ.. వెనుకరంధ్రం చేసి అరకిలో బంగారం , 15 కిలోల వెండి చోరీవిజయవాడలోని ఓ బంగారు దుకాణంలో సినీఫక్కీలో చోరీ చేశారు. జ్యూవెలరీ షాప్ లో దొంగతనానికి పాల్పడిన దొంగలు వెనుకవైపున రంధ్రం పెట్టి మరీ చోరీకి పాల్పడ్డారు. … Read More
నేపాల్లో రెండు చోట్ల బాంబు పేలుడు.. నలుగురు మృతినేపాల్లో రెండు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో నలుగురు వ్యక్తులు మృత్యువాతపడగా మరో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. కాగా ఆదివారం సాయంత్రం 4.30… Read More
ఏయిర్ ఏషియా విమానానిక బాంబు బెదిరింపు..పశ్చిమబెంగాల్లో 179 మందితో వెళుతున్న ఎయిర్ ఏషియా విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం పశ్చిమ బెంగాల్లోని బగ్డోగ్రా నుండి కొల్… Read More
అనంతపురంలో అప్పుడే మొదలు ..వజ్రాల కోసం పొలాల్లో జోరుగా వేటఇప్పుడు అనంతపురం వాసులు పిల్లాపాపలతో సహా వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రోజంతా పొలంలోనే ఉండి తళతళ మెరిసే రాళ్ల కోసం, వజ్రాల కోసం వెదుకులాట ప్రా… Read More
0 comments:
Post a Comment