టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడలో చేపట్టిన ఇసుక దీక్షలో పాల్గోన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత నాలుగు నెలలుగా భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.... ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడ లేదని ఆయన ఫైర్ అయ్యారు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33KCgpq
దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి....లోకేష్
Related Posts:
పోలింగ్ దశలు ఆరంభమైన కొద్దీ..: మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు: హైదరాబాద్ రేట్లివీ..న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ వాహనదారులను చుక్కలు చూపెడుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. వాటి రేట్లు తగ్గడం అయిదు రోజుల్లో ఇది మూడోస… Read More
అలర్ట్: ఏప్రిల్లో బ్యాంకులకు 15 సెలవులు: లిస్ట్ ఇదే: పని చేసేది నెలలో సగం రోజులేముంబై: దేశవ్యాప్తంగా బ్యాంకులకు మరోసారి సెలవులు ముంచుకొచ్చాయి. వరుస సెలవులు వచ్చి పడ్డాయి. ఈ నెలలో ఇప్పటికే వరుస సెలవుల్లో మునిగి తేలిన బ్యాంకులు.. వచ… Read More
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు నేడు బైపాస్ సర్జరీ చెయ్యనున్న ఎయిమ్స్ వైద్య బృందంభారతదేశ రాష్ట్రపతి, దేశ ప్రథమ పౌరుడు అయిన రామ్ నాథ్ కోవింద్ కు నేడు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో బైపాస్ సర్జర… Read More
తిరుపతి ఉపఎన్నిక: సొంత కారు లేని వైసీపీ అభ్యర్థి,ఆస్తులే లేని కాంగ్రెస్ అభ్యర్థి,అందరికన్నా రిచ్ ఆవిడే...తిరుపతి లోక్సభ ఉపఎన్నికలో వైసీపీ,బీజేపీ,కాంగ్రెస్ అభ్యర్థులు సోమవారం(మార్చి 29) నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవ… Read More
కడప స్టీల్పై నీలి నీడలు- పార్ట్నర్ పూర్తి దివాలా-ఛీ పొమ్మంటున్న బ్రిటన్ సర్కార్ఓవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తున్న వేళ కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో ఊరట లభిస్తుందనుకుంటే దానిపైనా నీలినీడలు కమ్ముకుంటున్నా… Read More
0 comments:
Post a Comment