టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడలో చేపట్టిన ఇసుక దీక్షలో పాల్గోన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత నాలుగు నెలలుగా భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.... ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడ లేదని ఆయన ఫైర్ అయ్యారు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33KCgpq
Thursday, November 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment