సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం పీసీసీ పదవికి పోటిపడుతున్నారు. కొద్ది రోజుల్లో రాష్ట్రంలోని పార్టీ అధ్యక్షున్ని మారుస్తారని ఉహాగానాలు జోరందుకున్న నేపథ్యంలోనే తాను సైతం పోటీలో ఉన్నట్టు ఆయన ప్రకటించారు. పార్టీ అధ్యక్ష పదవిని తనకు కేటాయించాలని విజ్ఝప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ నేతలకు ధరఖాస్తు కూడ పెట్టుకున్నట్టు చెప్పారు. ఢిల్లీలో జరగనున్న పార్టీ సమావేశానికి తన బయోడేటాను కూడ పంపినట్టు జగ్గారెడ్డి తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NMUFfB
Thursday, November 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment