ఏపీ సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కృత్రిమంగా ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. 40 నుంచి 50 మంది భవన కార్మికులు చనిపోతే చీమకుట్టినట్లైనా లేదని విమర్శించారు. కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఎందుకు ఆదుకోదు అని నిలదీశారు. జే ట్యాక్స్ పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32SBxRS
ఏపీలో ఇసుక ఉండదు, పక్క రాష్ట్రాల్లో ఎలా..? లక్షకు చేరిన ధర, కార్మికుల గోడు పట్టదా..?
Related Posts:
మూడేళ్లలో బెంగళూరు సబర్బన్ రైల్వే ప్రాజెక్టు: నిర్మలా సీతారామన్కు థ్యాంక్స్: యడియూరప్పబెంగళూరు: ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ట్రాఫిక్ వ్యవస్థ ఉన్న నగరంగా గుర్తింపు తెచ్చుకుంది బెంగళూరు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 415 నగరాల్లో సర్వే నిర్వహిం… Read More
హెవీ వాటర్ బోర్డులో ఉద్యోగాలు: 277 వివిధ రకాల ఉద్యోగాలకు అప్లయ్ చేయండిహెవీ వాటర్ బోర్డులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా గ్రూప్ బీ మరియు గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేయనుంది. టెక్… Read More
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి.. ప్రఖ్యాత లాల్చౌక్ వద్ద బీభత్సం..ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటున్నవేళ.. జమ్మూకాశ్మీర్లో వరుసగా ఉగ్రదాడులు జరుగుతుండటం అందరినీ కలవరపెడుతోంది. పది రోజుల కిందటే పాక… Read More
Coronavirus : చైనా వెలుపల మొదటి కరోనా మృతి కేసు, ఏయే దేశాల్లో ఎన్ని కరోనా కేసులు..కరోనా వైరస్ కారణంగా చైనాలో ఇప్పటివరకు 300 మంది మృతి చెందారు. మరో 14వేల మందికి కరోనా సోకింది. చైనా వెలుపల మొట్టమొదటి కరోనా మృతి కేసు ఫిలీప్పీన్స్లో నమ… Read More
ఎప్పుడూ ప్రతీకారమేనా? చేసేదైమైనా ఉందా?: ఈగోయిజం, రౌడీయిజం అంటూ వైఎస్ జగన్పై కళావెంకట్రావు ఫైర్అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా రాజధాని అమరావతిని పూర్తి చేస్తానని ఎన్నికల మ… Read More
0 comments:
Post a Comment