ఏపీ సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కృత్రిమంగా ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. 40 నుంచి 50 మంది భవన కార్మికులు చనిపోతే చీమకుట్టినట్లైనా లేదని విమర్శించారు. కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఎందుకు ఆదుకోదు అని నిలదీశారు. జే ట్యాక్స్ పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32SBxRS
Thursday, November 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment