Sunday, December 13, 2020

రెచ్చిపోయిన రైతు ఉద్యమ మద్దతుదారులు: మహాత్ముడి విగ్రహం ధ్వంసం: ఖలిస్తాన్ జెండాలతో

వాషింగ్టన్: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులకు నిరసనగా రైతులు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. రెండు వారాలుగా రైతన్నల పోరాటం కొనసాగుతోంది. దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో రైతుల ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. అదే క్రమంలో- విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు సైతం రైతులకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oQ7cyH

Related Posts:

0 comments:

Post a Comment