బెంగాల్లో బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ మధ్య గొడవ చల్లారడం లేదు. బీజేపీ చీఫ్ నడ్డా కాన్వాయ్పై దాడి అంశంపై వివాదం చెలరేగుతూనే ఉంది. అయితే శనివారం బీజేపీ-టీఎంసీ కార్యకర్తలు బాహా బాహీకి దిగారు. ఘర్షణలో 6 నుంచి ఏడుగురు గాయపడగా ఒకరు మృతిచెందారు. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర 24 పరగణ జిల్లా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JXcDgl
Sunday, December 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment