హైదరాబాద్: రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కేంద్రం తీసుకొచ్చిన నూతన చట్టాలపై బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సోమాజిగూడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి తోపాటు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34nyaou
కొత్త వ్యవసాయ చట్టాలు: రైతులకు మేలంటూ కిషన్ రెడ్డి, జయప్రకాశ్ నారాయణ ఏమన్నారంటే?
Related Posts:
జగన్ డ్రీం కేబినెట్ ఇదే..: అధికారంలోకి వస్తే మంత్రులు వీరే : శాఖలు డిసైడ్ చేసేసారు..!ఏపీలో ఎన్నికల ఫలతాలు వెల్లడి కాలేదు. ఇందుకు మరో వారం రోజులు సమయం ఉంది. కానీ, వైసీపీ నేతలు మాత్రం తమదే అధికారం అనే ధీమాలో ఉన్నారు. ఆ ధీమా అంత… Read More
చావు కోసం ఆన్లైన్ పోలింగ్... చచ్చిపొమ్మన్న నెటిజన్లు.. యువతి ఆత్మహత్య.నిరాశ, నిస్పృహలో కూరుకుపోయిన వారెవరైనా ఆత్మహత్య గురించి మాట్లాడితే వారిని ఓదార్చుతాం. ఆ ప్రయత్నాన్ని విరమింపజేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాం. చచ్చి ఏం… Read More
తెలంగాణా హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నేడు 117 పిటీషన్ల విచారణనేడు తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై వేసిన అన్ని పిటీషన్ల విచారణ జరగనుంది. ఒకే సారి జరుగుతున్న ఈ విచారణ చరిత్ర సృష్టించనుంది. కేసీఆర్ సర్కా… Read More
వీడెక్కడి మొగుడురా బాబూ.. భార్య డ్యాన్స్ చేస్తే చంపేసిండు..!పాట్నా : పెళ్లి వేడుకల్లో డ్యాన్సులు చేయడం కామన్. చిన్నా, పెద్దా చిందులు వేస్తూ.. వెడ్డింగ్ సెర్మనీలు ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే ఓ వివాహం సందర్భంగా… Read More
బీజేపీకి షాక్ ఇచ్చిన త్రిబుల్ షూటర్, కాంగ్రెస్ లోకి స్వంతత్ర పార్టీ అభ్యర్థి: అయోమయంలో కమలం !బెంగళూరు: కర్ణాటకలోని కుందగోళ్ శాసన సభ నియోజక వర్గంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శివానంద బెంతూరుకు కాంగ్రెస్ పార్టీ గాలం వేసింది. స్వతం… Read More
0 comments:
Post a Comment